Friday, 1 December 2017

Ap dsc latest information



*  రాష్ట్రంలో మొత్తం 9, 265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని  సుప్రీంకోర్టు నేతృత్వంలో  ఏర్పాటైన అశోక్‌గుప్తా త్రిసభ్య కమిటీ తేల్చింది.*ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే... దీనిపై రెండుసార్లు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఓ సారి 4600 ఖాళీలు.., మరోసారి పోస్టుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారని కోర్టుకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అశోక్‌గుప్తా త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయగా ఈ కమిటీ మొత్తం 9, 265 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చింది. అంతేగాక గతేడాది 1167 స్కూళ్లు మూసేసారని త్రిసభ్య కమిటీ కోర్టుకు తెలపగా సూళ్ల మూసివేతపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది.
* ఇదిలా ఉండగా వచ్చే విద్యాసంవత్సరంలోగా పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.*

No comments:

Post a Comment

Children dressed in traditional attire take part in cultural activities

Children dressed in traditional attire take part in cultural activities : Kite-flying, ‘gobbemmalu’, colourful ‘rangoli’, fun and froli...